Home » telangana politics
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మూడో విడత అభ్యర్థుల జాబితాను గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ జాబితాలో 35మందికి టికెట్లు కేటాయించింది.
కొందరు నేతలు పార్టీని వీడుతున్నంత మాత్రాన బీజేపీకి వచ్చేనష్టం ఏమీలేదని, ప్రజలు, ప్రజల ఓట్లు మాతో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
తుమ్మల అరాచకపు మాటలు మాట్లాడుతున్నాడని, తన విధానం సరైందికాదని పువ్వాడ సూచించారు. కేటీఆర్, అజయ్ లు గుండెలు కోసుకునేంత మిత్రులమని చెప్పారు.
రెండో జాబితాలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన కొందరు నేతలకు నిరాశ ఎదురైంది. దీంతో వారిలో కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు అధిష్టానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీ 18వ వార్డులో శుక్రవారం మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ..
కేసీఆర్ కుటుంబం దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్ టికెట్ల కేటాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల వేళ బీజేపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.