Home » telangana politics
అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 14మంది అభ్యర్ధులతో తొలి విడత లిస్ట్ ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీపై పునరాలోచన చేయాలని సీపీఎం ను కోరింది. ఆ పార్టీకి చెంద�
హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కాన్వాయ్ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి మహమూద్ అలీ తనిఖీల�
బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ అమ్ముకునే పార్టీ అయితే.. బీఆర్ఎస్ కొనుక్కొనే పార్టీ అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రెండో విడత నియోజకవర్గాల వారిగా కేసీఆర్ ఎన్నికల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన ఉంటుంది. 16 రోజులు 54 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గోనున్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు.
యశస్విని రెడ్డి పోటీపై అడ్వకేట్ రాజేశ్ కుమార్, సామాజిక కార్యకర్త శివ కుమార్ అభ్యంతరం తెలిపారు. యశస్వినిరెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చారు.
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవా
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలంటే మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ ముందు నుంచి పట్టుబడుతుంది. వాటిలో కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు నియోజకవర్గాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ లో చేరనున్న కాసాని.. గోశామహల్ నుంచి పోటీ? Kasani Gnaneshwar
ఏ పార్టీలోకి వెళితే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనే దానిపై సమాలోచనలు జరిపారు. చివరికి అధికార బీఆర్ఎస్ లోకి వెళ్లాలని డెసిషన్ తీసుకున్నారు Kasani Gnaneshwar