Home » telangana politics
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు నివాసం, కార్యాలయాలతో పాటు ఆయన అనుచరుల ఇండ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ అధిష్టానంసైతం ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో విజయశాంతికి చోటు దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికూడా నామినేషన్ వేశారు.
ఈ ఎన్నికల్లో నీది మూడో ప్లేస్. ప్రజలను రెచ్చగొడితే ఓట్లు వేసే స్థితిలోలేరు బండి సంజయ్ ను ఉద్దేశిస్తూ గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మహిళా నేత విజయశాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొద్దికాలంగా ఆమె బీజేపీని వీడుతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రజలకు సేవ చెయ్యాలనే లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చా., సొంత ఇల్లుకూడా సంపాదించుకోకుండా కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేశానని.. కానీ, కాంగ్రెస్ లో నన్ను
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గువ్వల బాలరాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ ఘటనతో అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని, మునుగోడులో కాంగ్రెస్ కు ఎవరూ దిక్కులేనప్పుడు స్రవంతిని నిలబెట్టారని, ఆమె పోటీచేసినందుకే కాంగ్రెస్ కు ఆ మాత్రం ఓట్లు వచ్చాయని కేటీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా 145 నామినేషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్ పోటీచేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.