Home » telangana politics
నేటి నుంచి మూడు రోజులు తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
కత్తులు కడుపులో పెట్టుకొని ఆంద్రోళ్లు వస్తున్నారు. తెలంగాణ వదిలి పెట్టిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ వచ్చాడు. బీజేపీ జనసేన పొత్తు అంటూ పవన్ కల్యాణ్ వస్తున్నాడు.
ఏపీ, తెలంగాణ రాజకీయాల విషయంలో కమ్యూనిస్టు నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో జలయజ్ఞం పేరుతో దోపిడీ జరుగుతోందని ఈ పరిస్థితి మారాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారపర్వంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. కారులో తరలిస్తున్న రూ.2కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
తెలంగాణలో రైతులకు, ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రైతు బంధు, రుణమాఫీ నిధులు విడుదల, ఉద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది.
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
20ఏళ్లుగా ఎంఐఎం మాటలువిని ఆ పార్టీని గెలిపించి మోసపోయారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పే అసదుద్దీన్.. ఇక్కడి పేదలను ఎందుకు ఆదుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.