Home » telangana politics
జగన్ పై నాకు గౌరవం ఉంది. అందుకే నన్ను వ్యక్తిగతంగా దూషించినా ఆయనను నేను ఎన్నడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. వైసీపీ క్యాస్ట్ ట్రాప్ లో పడకండి. అన్ని కులాలు, మతాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్ జిల్లా 86.69 శాతం, జనగామ జిల్లాలో 85.74 శాతం, నల్గొండ జిల్లాలో
సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ పోటీపడిన కామారెడ్డిలో 74.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇక.. కేసీఆర్ పోటీచేసిన గజ్వేల్ లో ..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ కు 34 నుంచి 44 సీట్లు.. బీజేపీకి 4 నుంచి 8 సీట్లు, ఇతరులకు 5 నుంచి 8 స�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలవడనున్నాయి.
తెలంగాణలో కీలకం కానున్న మహిళా ఓటర్లు
ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు
119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది ఈసీ.
ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఇద్దరు ఐఏఎస్లకు నెల రోజుల శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు వారికి తలా 1000 రూపాయల జరిమానా విధించింది.
రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.