Home » telangana politics
ఉచిత బస్సు పథకం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని, మేడారం జాతరకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వానికి సూచించారు.
గత సర్కార్ వైఫల్యాలను తవ్వితీస్తూ.. అవే బీఆర్ఎస్పై పోరాటానికి అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. కేసీఆర్ను టార్గెట్ చేయడంతోపాటు.. నాటి సర్కార్లో ఏం జరిగింది? చెప్పింది ఏంటి? చేసిందేమింటి? రాష్ట్రానికి జరిగిన మేలెంత? నష్టం ఎంత? అన్నది
నిజానికి గతంలో ఎన్నడూ లేనంతగా రేవంత్రెడ్డికి, ఓవైసీ సోదరులకు మధ్య ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగింది.
ప్రభుత్వం ఏర్పడి వారం కాలేదు : పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతు భరోసా స్కీం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది.
ఎన్ఎస్ యూఐ కార్యకర్త నుండి మంత్రిగా ఎదిగానని పొన్నం అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని, సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా మొన్నటి వరకు లేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
సింగరేణిలో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) మ్యానిఫెస్టోను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ...
ప్రభుత్వ నిర్ణయం కోసం రైతాంగం ఎదురుచూస్తోంది-హరీశ్
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు గాంధీ భవన్ ముందు ఆ పార్టీ సన్నాసులు గెంతులేస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్పై రేవంత్ ఎలాంటి ఫోకస్ పెడతారు ?