Home » telangana politics
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు.. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యుడీషియల్ విచారణ అడుగుతున్నారని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంత్రి పదవి వస్తుందనుకుంటున్నా!
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి వుండదనేది గతనెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇంచార్జిలను నియమించింది.
పార్టీ కేడర్కు చేరువయ్యేందుకు బీఆర్ఎస్ అడుగులు
2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశాం. అప్పుడు సంస్థాగతంగా పార్టీబలంగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారు. ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచాం. ఇది తక్కువ సంఖ్య కాదు.. మూడింట ఒకవంతు సీట్లు గెలిచామని కేటీఆర్ అన్నారు.
రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కార్పొరేషన్ల భర్తీ, కేబినేట్ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీలను ఈ నెలాఖరులోగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఓటమి గుణపాఠంతో లోటుపాట్లను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రకటించారు కేటీఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ లాభం కంటే కూడా నష్టమే ఎక్కువని ప్రభుత్వం భావిస్తోంది. రీడిజైనింగ్ చేసి ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు చేపట్టాలని మంత్రుల మాటలను బట్టి తెలుస్తోంది. మరి ప్రాణహిత ప్రాజెక్టు చేపడితే.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థిత�