Home » telangana politics
కాంగ్రెస్ అధిష్టానం షర్మిలపై ఫోకస్ పెట్టిందా?. షర్మిలతో కలిసి పనిచేయాలనుకుంటోందా? కర్ణాటకలో విజయం సాధించాక ప్రియాంకాగాంధీ షర్మిలకు ఫోన్ చేయటం..తాజాగా కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకేతో భేటీ వంటి పలు ఆసక్తికర పరిణామాలు దేనికి సంకేతం?
కొత్త లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ వెంట హిందూ పూజారులే ఉన్నారు. ముస్లీం, క్రైస్తవ, సిఖ్ ధర్మ ప్రముఖులను ఎందుకు పిలవలేదు అని ఒవైసీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ అదే బీఆర్ఎస్లోకి వెళ్తారు. ఇప్పటికీ మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలుకూడా అటో ఇటో అన్నట్టుగా ఉన్నారు.
నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?
ఎల్లమ్మ బండ భూములు, మియాపూర్ భూముల స్కాం ఎందుకు బయట పెడతలేదు కేసీఆర్ అంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
రేవంత్ బీజేపీలోకి వస్తానంటే ఆలోచించాల్సిందే. రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులు చెక్ చేయానలి క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్లనే బీజేపీ చేర్చుకుంటుంది అంటూ రేవంత్ పై సెటైర్లు వేశారు.
Revanth Reddy : మోస్ట్ సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు బీజేపీపైనే నమ్మకం ఉంది. మేము కాంగ్రెస్ లో కి రావడం కాదు.. ఆయనే బీజేపీలోకి రావాలన్నారు.
డీకే. శివకుమార్తో మాకు ముందునుంచి పరిచయం ఉంది. వైఎస్సార్ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నాడు.
పేపర్ లీకుల్లో ఐటిశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఐటీ శాఖ సరిగ్గా పనిచేసి ఉంటే పేపర్ లీకులు అయ్యేవి కావని షర్మిల అన్నారు.
సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కొరకు నిధులు పంపుతున్నారనేది పచ్చి నిజం అని బండి సంజయ్ అన్నారు.