Home » telangana politics
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు. ఆ జిల్లాలో బీజేపీ బలపడాలంటే పొంగులేటి లాంటి నాయకులు అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం పొంగులేటితో బ�
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని వాళ్ళ పార్టీల నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ అన్నారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ BRS వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై జూపల్లి స్పందిస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ జైలు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల కావడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్ఠ భందోబస్తును ఏర్పాటు. సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ విధించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే టీఎస్పీఎస్సీ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, మంత్రి కేటీఆర్ను వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, నష్టపోయినటువంటి యువతకు రూ.1లక్ష భృతిని వెంటనే ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశా�
బండి సంజయ్ విచారణ క్రమంలో సెల్ఫోన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైల్వేను ప్రారంభిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.
పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సంజయ్ ప్రవర్తించారని ఎఫ్ఐఆర్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్
టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు. తాండూరులో లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారు. ప్రశాంత్కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నార�
కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి ద్వారా హక్కులు లేకుండా చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్షల మంది ఆదివాసీల, గిరిజనుల పోడు భూముల సమస్యను