Home » telangana politics
YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
Marri Shashidhar Reddy: రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్, చీటర్
మంత్రి కేటీఆర్ ట్విటర్ లో 2004 నాటి ఫొటోను షేర్ చేశారు. కేంద్రంలో ఓబీసీకి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు 2004 నుంచి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మోదీ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభల
ఉపపోరులో కారును పోలిన గుర్తులు తమ అభ్యర్థి మెజార్టీకి గండికొట్టాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫలితాల అనంతరం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రస్తావించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్
Munugode Bypoll Counting: రేపే ఫలితాలు.. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధం
‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో తెరాస నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావులు మినహా మిగిలినవారు ఈ అంశంపై పెద
పచ్చి దగాకోరు మాటలు తప్ప బీజేపీ కానీ ప్రధాని మోదీ కానీ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఐటీ సంస్థలను ప్రధాని మోదీ వేట కుక్కలా వాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Minister Harish Rao: మూడు పైసలు కూడా రాలే.. బీజేపీవి అన్నీ జూటా మాటలే..