Home » telangana politics
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు.
నవంబర్ 3న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుండగా, ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్ఎస్కు ఆలోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ లభిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చరిత్ర కొత్త మలుపు తిరగబోతోంది. పార్టీ ఆవిర్భవించిన 21 సంవత్సరాల తరువాత జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ స్థానంలో నూతనంగా ఏర్పాటయ్యే జాత�
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వెల్డన్ కిషనన్నా అంటూనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ను తీసుకురావడం చాలా బాగుందన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే తెరాసకు మునుగోడు ఉపఎన్నిక వరకే తమ మద్దతు అని అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరిస్తారా అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరో�
సినీ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో ఆమె పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు.
సంజయ్ చెప్పినదాని కంటే ఎక్కువ వస్తారు : ప్రకాశ్ రెడ్డి
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం కావడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉప ఎన్నికలో విజయం సాధించ