Home » telangana politics
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ తాగునీటి సరఫరా...
హైదరాబాద్ కు అతి సమీపంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా హాజరుకానున్నారు
కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్..రాష్ట్రం మొత్తం తన గుప్పిట ఉంచుకోవాలని చూస్తున్నారని, ఆయనను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు.
రేపు తెలంగాణకు అమిత్ షా
వారసత్వ రాజకీయాలు కొందరి కలిసొచ్చాయ్. చాలా మందికి తెలిసొచ్చాయ్. వాటిలో పాస్ కావాలంటే.. మాస్ ఇమేజ్ కావాలి. అది లేని వాళ్లంతా.. లెగసీ కంటిన్యూ చేయలేక ఫెయిలైపోయారు. అయితే.. తమ వారసుల పొలిటికల్ కెరీర్ని.. సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దేందుకు.. తమ అను�
తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,,,
ప్రజా గోస-బీజేపీ భరోసా పేరుతో నిర్వహించనున్న ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.
అనుమతి నిమిత్తం ఓయూకి బయలుదేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతామని అన్నారు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తెలంగాణ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాగార్జున సాగర్ లో రేపటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరు కావడం
నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, దీనిపై జీవోను కూడా విడుదల చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు