Home » telangana politics
కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్కు మధ్య మాటలు లేవనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో గవర్నర్ వర్సెస్ తెరాస నేతల మధ్య అడపాదడపా మాటల యుద్ధం సాగుతోంది...
కేసీఆర్తో పీకే భేటీ అజెండా అదే..!
పేదోళ్ల రాజ్యం కావాలా? పెద్దల రాజ్యమే కావాలా? ప్రజలారా.. ఆలోచించండి" అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాజకీయాలలో మెల్లగా హీట్ మొదలవుతుంది. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి..
అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంటే.. మరోవైపు, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు పాదయాత్రలతో ప్రజలకు చేరువతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు సోమవారం సుదీర్ఘ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమళం పార్టీ నేతలు మరింత జోష్ పెంచారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్ కు తమ దూకుడుతో చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభిస్తున్నారని, ఇది నిజంగా గవర్నర్ ను అవమానించడమే అంటూ రాజాసింగ్ మండిపడ్డారు
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు