Home » telangana politics
కాంగ్రెస్ నేతలకు వైఎస్ విజయమ్మ ఆహ్వానం
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాజకీయాలలో జోరు పెంచినట్లు కనిపిస్తుంది. వరస పర్యటనతో స్పీడ్ పెంచిన షర్మిల ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మంగళవారం నాడు నిరుద్యోగులకు బాసటగా నిరాహార దీక్షకు దిగిన షర్మిల.. నేడు పోడు భూముల కోసం యాత
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు!
ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ విమర్శించిన విపక్షాలకు కేసీఆర్ దూకుడు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది.
నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పేరు ప్రకటనకు రెడీ అవుతున్నారు. జూలై 8న వై.యస్.ఆర్.టి.పి(YSRTP) లాంఛనంగా ప్రకటించనున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈటల ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఈటల బీజేపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయి�