Home » telangana politics
mla AREKAPUDI GANDHI: అధికార పార్టీ అంటే గ్రూపులు కామన్ అయిపోతున్నాయి. అందులోనూ వేరే పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన నాయకులపై ఎప్పటి నుంచో ఉంటున్న లీడర్లకు అసంతృప్తి సహజమే. ఇప్పుడు తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీలో అదే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధ�
Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని
kcr ghmc elections: టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం తీరుపైనా, రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారంపైనా కేసీఆర్ సీరియస్ అయ్యారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార
nizamabad bjp in troubles: నల్లగొండలో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేదు. ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని రెండుగా చీల్చబోతుందని అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయేలా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల �
Ponguleti Srinivasa Reddy vs Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ వర్గపోరుతో సతమతమైపోతోందని అంటున్నారు. నాయకుల మధ్య విభేదాలతో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర�
congress vijayashanti: తెలుగు సినీ చరిత్రపై చెరగని ముద్ర వేసి, లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయాలూ సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, స్థిరంగా ఒక పార్టీలో ఆమె ఉం�
congress dubbaka tension: తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా దుబ్బాక ఉప ఎన్నికకు విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నికకు అన్ని ప్రధాన పార్టీలు గట్టిగా చెమటోడ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా తన శక్తియుక్తులన్నీ ప్ర�
congress nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత బలహీనపడిందంటున్నారు. దీనికి కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులకు కేరాఫ్ అడ్రస్ అనేలా ఉంటుంది. నిజామాబాద్ జి�
chandrababu telangana tdp: కరోనా లాక్డౌన్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే రెండు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అడపాదడపా మాత్రమే ఏపీకి వెళ్లి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు జూమ్ యాప్ ద్వ�
tension for two mlas in jogulamba district: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డ రాజకీయాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతం.. విభిన్న సంస్కృతులు, ఆచారాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడి నేతలకు పట్టింపులు సైతం అదే స్థా�