Home » telangana politics
patancheru congress: పటానుచెరు…. మినీ ఇండియాను తలపించే నియోజకవర్గం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం ఈ ప్రాంత పారిశ్రామికవాడలకు వచ్చి స్థిరపడిపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం పూర్తి వైవిధ్యంతో ఉంటుంది. ఇక
core committe: రాష్ట్ర బీజేపీలో కోర్ కమిటీ అంటే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కమిటీ మొదలుకొని జిల్లా, మండల కమిటీలు ఆచరణలో పెడతాయి. డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కమిటీలో ఐదుగురు నేతలు మాత్రమే
congress: అన్ని ప్లాన్స్ పక్కాగా వేసుకున్నారు.. లోకల్గా పట్టున్న అభ్యర్థిని పట్టుకొచ్చి నిలబెట్టారు. ప్రతి గ్రామానికి ఇన్చార్జిలను నియమించారు. స్టేట్ లెవెల్ లీడర్లందరినీ అక్కడే మోహరించేశారు. ఇంకేం.. గ్యారెంటీగా మంచి రిజల్ట్ వచ్చేస్తుందన�
bjp: నల్లగొండ-వరంగల్-ఖమ్మం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతసారి రెండో స్థానంలో సాధించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా? గత సారి అధికార పార్టీకి కౌంటింగ్ రోజున చెమట్లు పట్టించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం పోటీ అ�
kishan reddy: గ్రేటర్ ఎలక్షన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో.. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ నేతల దృష్టి.. హైదరాబాద్ గల్లీకి మళ్లింది. గ్రేటర్పై పట్టుకోసం బీజేపీ తెగ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిపై.. కిషన్ రెడ్డి కూడా స�
manickam tagore: చాలా గ్యాప్ తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్కు సరైన ఇంచార్జే వచ్చాడా? అంతా తెలుసుకున్నాకే ఎంట్రీ ఇచ్చాడా? మొదట్లోనే.. అందరి లెక్కలు సరి చేయడం మొదలెట్టేశారా? నామ్ కే వాస్తే ఇంచార్జ్ కాదు.. తన నేమ్ అందరికీ తెలిసేలా చేస్తున్నాడా? ఇళ్లకే పరిమితమై
Mallu Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం అంటే సీపీఎంకు కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు పలుమార్లు విజయం సాధించటంతో పాటు సీపీఎం శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. ఆ తర్వాత కట్టా వెంకట నర్సయ్య కూడా పలుమార్లు సీపీఎం నుంచి విజ�
trs strategy: పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మె
kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు ఇప్పుడు కేబినెట్లో చోటు దక్కుతుందా లేదా అనే అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. అధినేత కేసీఆర్ ఆమెకు అవకాశం ఇస్తారా? లేదా? అన్న విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదట. కవితకు మంత్రి ఇవ్వ�
dubbaka bypolls: దుబ్బాక ఉప ఎన్నికలను పార్టీలన్నీ చాలా ప్రిస్టేజ్గా తీసుకుంటున్నాయి. ఎట్టాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్లాన్లు వేస్తున్నాయి. సిటింగ్ స్థానం కావడంతో ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రైటింగ్ చేస్తుంటే.. టీఆర్ఎస్ను ఓడించ�