Home » telangana politics
GRADUATES MLC ELECTIONS: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం 2021 మార్చిలో ఖాళీ కానుంది. కానీ, ఇప్పటి నుంచే కాన్సంట్రేషన్ చేస్తున్నాయి పార్టీలు. పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో పోటీ అం
Ramagundam Fertilizers and Chemicals Limited: రామగుండం ఎరువుల కర్మగారం వేదికగా… టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయం ముదురుతుంది. తెచ్చింది మేమంటే… ఇచ్చింది మేమంటూ ఇరు పార్టీల జెండాలను కర్మాగారంపై ఎగరవేయడానికి నేతలంతా పోటీ పడుతున్నారు. ఇక బీజేపీకి వలస వెళ్లిన నేతలంతా �
congress pathetic condition in khammam district: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఓ వెలిగిన హస్తం పార్టీ.. ఆ తర్వాత క్రమంగా కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది అసెబ్లీ నియోజకవర్గాల్లో మధిర, పాలేరు, ఇల్లెందు, �
Clashes between TRS leaders in Maheshwaram: మహేశ్వరం నియోజకవర్గలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి… సబితా ఇంద్రారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత అభివృద్ధి మంత్రం పేరుతో అధికార టీ�
Telangana bjp chief bandi sanjay: బండి సంజయ్ అంటే.. ఏడాది క్రితం వరకు ఓ సాధారణ బీజేపీ కార్యకర్త. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ, ఏడాది తిరిగే సరికి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కరీ�
komati reddy brothers.. కాంగ్రెస్లో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ వర్గ పోరుతో పార్టీ ఇబ్బందులు పడుతోంది. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వర్గానికి ఆ పార్టీ క్యాడర్లో మంచి గుర్తింపు ఉంది.
l ramana… తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహారం తయారైంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ వైఖరిని వ్యతిరేకించే వారు ఎక్కువవుతున్నారు. ఆయనను పార్ట�
minister ktr.. సోషల్ మీడియా ప్రచారంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో దూసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల న
dubbaka bypoll.. దుబ్బాక ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం కానుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు పడుతున్నాయి. టీఆర్ఎస్ తర�
Kodandaram..తెలంగాణ రాజకీయ పేజీలో కోదండరామ్కు ఎంతొ కొంత స్పేస్ ఉంటుంది. ఉద్యమ సమయంలో జేఏసీకి చైర్మన్గా అందరినీ సమన్వయం చేస్తూ వచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంతకాలానికి సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ప్రొఫెసర్ నౌకరీ నుంచి రిటైర్ కావ�