Home » telangana politics
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి వైరాగ్యం వచ్చేస్తోందంట. పార్టీని నడిపించడం చాలా కష్టమైపోతుందనే అభిప్రాయంలో ఉన్నారట. గత ఐదేళ్లుగా టీపీసీసీ చీఫ్ పదవిలో ఉత్తమ్ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఒకే రాష్ట్�
రాజకీయాల్లో ఎప్పుడూ, ఎక్కడా కనిపించని అరుదైన దృశ్యం ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష నాయకులు కలసి ఒకే అంశాన్ని పట్టుకొని క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారాన్ని టీఆర్ఎస్, కా�
తెలంగాణ కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. కానీ, చాలా కాలంగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించడం లేదు. సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లో సైతం తన ముద్ర వేసిన విజయశాంతి… మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి
తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల కోలాహలం మొదలైంది. ఖాళీ అయిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు గవర్నర్ కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ మొదలైంది. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న నాయిన�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఒక అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమకు అందిన దరఖాస్తుల్ల
కోదండరాం… ఈ పేరు తెలంగాణ రాజకీయ, సామాజికవేత్తలకు సుపరిచితం. తెలంగాణ మలి దశ ఉద్యమం నుంచి తెరపైకి వచ్చిన కోదండరాం.. వృత్తి రీత్యా ప్రొఫెసర్. కొలువు నుంచి రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలపై సారుకు మనసు పడిందట. చట్టసభల్లో అడుగు పెట్టాలని చాలా కాలం�
తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నేతలపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలపై నిరంతర
తెలంగాణ బతుకమ్మగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత.. రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వేడుకలను మాత్రం మళ్లీ గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా యాక్టివ్ పాలిటిక్స్లోకి రీఎ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఈసారి మాత్రం అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇటు పార్టీ అధిష్టానానికి, అటు కేడర్కు తలనొప�
దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ప్రిస్టీజియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నిజామాబాద్ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. అక్కడ అమలు చేసిన వ్యూహం వర్కవుట్ అయితే అధికార ట