Home » telangana politics
Kothakota Dayakar Reddy couple: ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంటే టీడీపీకి పెట్టని కోట. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఆ పార్టీ పత్తా లేకుండా పోయింది. కానీ ఇప్పటికీ పార్టీని, కేడర్ను నమ్ముకొని నెట్టుకొస్తున్నారు కొత్తకోట దంపతులు. కొత్త
bjp double game: అపెక్స్ కౌన్సిల్పై జాతీయ పార్టీ అయిన బీజేపీ వేర్వేరు సిద్ధాంతాలతో వ్యవహరిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షా
dubbaka bypolls effect: దుబ్బాక ఉపఎన్నిక అన్ని పార్టీల్లో అసమ్మతి కుంపట్లు రాజేసింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో అసలు మేటర్ బయటపడింది. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన నేతలు తమకు టికెట్ ఖరారు కాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక�
bjp focus on telangana: దక్షిణ భారతదేశంలో పాగా పాగా వేయాలనేది బీజేపీ ఆకాంక్ష. అందుకు రాజకీయంగా పార్టీ బలపడడానికి అవకాశాలున్న తెలంగాణను ఎంచుకున్నారు ఆ పార్టీ పెద్దలు. దీర్ఘకాలిక ప్రణాళికలతో పక్కా వ్యూహం అమలు చేస్తూ వెళ్తున్నారు కమలనాథులు. తెలంగాణలో బలపడ
komati reddy venkat reddy: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషయంలో కేడర్ ఆగ్రహంగా ఉందనే టాక్ నడుస్తోంది. 1999 నుంచి 2014 వరకు వరసగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్న�
azharuddin vijaya shanti: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా మణిక్కమ్ ఠాగూర్ నియమితులైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్లో పర్యటించారు. గాంధీభవన్లో నేతలతో విడివిడిగా రెండు రోజుల పాటు చర్చించారు. పార్టీ కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఠ
trs mandava : ఇందూరు పాలిటిక్స్లో మిస్టర్ కూల్ నేతగా పేరు పొందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భవిష్యత్పై చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత లోక్సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. అది కూడా ఆ పార్టీ అధి
nizamabad mlc elections: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్కు గెలుపు లాంఛనం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల�
cm kcr: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేర్లెస్గా ఉండొద్దంటూ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్�
dubbaka byelections: ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ సమీకరణాలు యమా రంజుగా మారుతున్నాయి. టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్�