Home » telangana politics
మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికిసైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్ర�
2023 టార్గెట్ .. తెలంగాణలో అమిత్ షా మకాం
సబితతో విభేదాలు..తీగల టీఆర్ఎస్ను వీడుతున్నారా..?
గులాబీ బాస్ కేసీఆర్కు కొత్త టెన్షన్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఎమ్మెల్యేల బృందం పనితీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ అందిస్తున్న రిపోర్టులు కేసీఆర్ను కంగారుపెట్టిస్తున్నాయనే ప్రచారం ఆపార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్�
మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఆవిర్భావ వేడుకలు బహిష్కరించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధ
గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోనున్న సీఎం కేసీఆర్ అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు.
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతు�
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిలో వ్యాఖ్యలు చే�