Home » telangana politics
ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశా. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరుతా. ఇది శాంతి యుద్ధం.. ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణంకోసం గ్రామ గ్రామానికి వెళ్తా అని గద్దర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ సీట్ల గురించి నువ్వు మాట్లాడుతావా? సంజయ్ నీకు బుద్ది ఉందా? ఓ సారి ఆస్పత్రిలో చూపించుకో.. అంటూ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.
దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు.. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు అంటూ కేసీఆర్ పాలనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయని షర్మిల హెచ్చరించారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరు అని ఆయన తేల్చి చెప్పారు.
రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో దిట్టగా చెప్పే కేసీఆర్.. ప్రభుత్వపరంగా కూడా వేగం పెంచారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా సీనియర్లు అడుగులు వేస్తున్నారు. బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేస్త
ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలవకపోవడంతో శ్రీహరి రావును అలిగారు. సీఎం కేసీఆర్ కి ఉద్యమ సమయంలో అత్యంత సన్నిహితుడిగా శ్రీహరి రావు ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో శనివారం భేటీ అయ్యారు. వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. కూచుకుళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా?