Home » telangana politics
నిన్న మొన్నటి వరకు కౌంటర్లు వేసుకున్న నేతలు ఈరోజు కౌగిలింతలతో కనిపించారు. జితేందర్ రెడ్డి ఫామ్హౌస్లో ఈటలతో పాటు బీజేపీ నేతల మీటింగ్ ఎందుకు? తెలంగణ బీజేపీలో ఏం జరుగబోతోంది..?
ఈసారి తమకు టికెట్ కష్టమేననే అంచనాకు వచ్చిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కీలక నేతలకు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. అధికారికంగా తనకు ఆర్డర్ కాఫీ అందలేదని అన్నారు. తన భద్రతపై ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మాకు రాలేదని చెప్పారు.
Bodhan Assembly Constituency: బోధన్ నియోజకవర్గం ఒకపుడు టిడిపి కంచుకోట కాగా ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి కంచుకొటగా మారింది.. కాని కాలం మారిన సందర్బంగా ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ (BRS Party) తన ఖాతాలొ వేసుకుంది..అటు మహరాష్ట్రకు ఎక్కువగా సరిహద్దు ప్రాంతం ఉండటంతొ ఎక
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.. కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం భీష్మించకుని కూర్చుంది. ఈ విషయంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పొంగులేటి ఢిల్లీ టూర్ తర్వాత.. అన్ని ప్రధాన పార్టీల దృష్టి.. ఖమ్మం మీదకు మళ్లింది.
నాలుగు నెలల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
మూడు పార్టీల్లోనూ ఒకరికంటే ఎక్కువగా ఉన్న ఆశావహులతో ఆందోల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరిగింది.
YS Sharmila : తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని అన్నారు.
ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న కేసీఆర్.. పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఉండి.. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు.