Home » telangana politics
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో వాడీ వేడీగా జరుగుతున్నాయి. పార్టీలు మారే నేతలు మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మార్పు ఖరారు అయిన నేతలు పలు అంశాలపై చర్చిస్తున్నారు. భట్టీ విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు.
వరంగల్ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి.. ఈ మధ్య వార్తల్లో కంటే.. వివాదాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. నోటి దురుసుతో చేస్తున్న కామెంట్స్.. పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాయ్. ఇది.. హైకమాండ్ దాకా వెళ్లింది. దాంతో వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రె�
కాంగ్రెస్ను గెలిపిస్తే ఎమ్మెల్యే హ్యాండిచ్చి పార్టీ మారారని... ఆయనపై ప్రతీకారం తీర్చుకోడానికి కాంగ్రెస్ క్యాడర్.. ప్రజలు ఎదురుచూస్తున్నారని అంటున్నారు సుభాశ్రెడ్డి.
రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేలకోట్లు ఖర్చుచేసి గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాయి.. వారి కుట్రలను జన బలంతో తిప్పికొట్టాలి అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విటర్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ఈసారి స్టూల్ పైన నిల్చునేందుకు గొర్రెలు పోటీపడుతున్న వీడియో పోస్టు చేశారు.
బండి సంజయ్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో బీజేపీలోని పలు వర్గాల నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసిన సంజయ్ ను మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగుతాయన్న సమయంలో తొలగించడం పట్ల వారు కేంద్ర పార్టీ �
వచ్చే ఎన్నికలకు వరకు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని భావించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి తారుమారయింది.
2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ నియామకం అయ్యారు. మూడేళ్ల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి
ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు కనిపిస్తున్న సీన్లోకి వివేక్ ఎంటర్ అయితే పోటీ త్రిముఖ పోరుగా మారుతుందని అంటున్నారు.