Home » telangana politics
గోషామహల్ నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధికోసం మంత్రి హరీష్రావును కలవడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.
విద్యుత్ కొనుగోళ్ళలో కుంభకోణం జరుగుతుందనే మాట హాస్యాస్పదంగా ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రయివేట్ సంస్థల నుంచి విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేయడమే లేదని చెప్పారు.
బీఆర్ఎస్ కు ఏదో సందు దొరకినట్లుగా నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారు.అసలు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సే. దీనిపై బీఆర్ఎస్ తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నా..
సీఎంగా సీతక్కను చేస్తామన్న రేవంత్ ప్రకటనతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉండగా.. రేవంత్ ఏకపక్షంగా సీతక్క పేరు ఎలా ప్రకటిస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
అధ్యక్షుడిని మార్చినా ఈటలపై మాత్రం పెద్ద భారమే మోపింది. సంజయ్ పక్కకు తప్పుకోవడంతో బీజేపీలో చేరికలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
24 గంటల విద్యుత్ రైతులకు ఎందుకు ఇవ్వొద్దు.. రేవంత్ రెడ్డికి పరిశ్రమలకు ఇవ్వొద్దు అనే ధైర్యం ఉందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారైంది. గత నెల 15న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన బహింరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల అమిత్ షా పర్యటన వాయిదా పడింది. అయితే, ఈ నెల 29న అమిత్ షా ఖమ్మం పర్యటన ఖారారైంది.
YS Sharmila : మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. పదేళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు..
సిరిసిల్లలో కేటీఆర్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నా.. అవేవీ పనిచేయడం లేదు. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తులన్నీ పటాపంచలైపోతున్నాయ్.
నరేంద్రమోదీ సభకు నాకు ఆహ్వానం లేదు. మోదీ ఈ సభ సందర్భంగా నాకు అవమానం జరిగింది.కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని మోదీ అంటున్నారు..ఆరోపణలు చేయటమే కాదు దీన్ని సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలి.