Home » telangana politics
కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై గులాబీబాస్ వైఖరి ఏంటో తేలితేనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి బండి సంజయ్ ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
దుబ్బాక బదులుగా పటాన్చెరు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా పటాన్ చెరు కేంద్రంగానే రఘునందన్ రాజకీయాలు చేశారు.
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా, 30న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వారి పర్యటనలు రద్దయ్యాయి.
నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పెద్దలకు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఇప్పటికే కేసీఆర్తో టచ్ ఉన్నట్లు.. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని జలగం వెంకట్రావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెం నియోజకవర్గంకు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని, ఆ మేరకు ముందుకు సాగుతానని జలగం వెంకట్రావు తెలిపారు.
జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని, నరేంద్ర మోదీ ఓబీసీ ప్రధాని అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు అన్నారు.
ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా 22 కమిటీలు వేశారు. ప్రతి రోజూ బీజేపీ కార్యాలయంలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరును కాదని సికింద్రాబాద్నే ఎంచుకోడానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు షర్మిల అనుచరులు.