Home » telangana politics
భద్రాచలం అసెంబ్లీ సీటును బోదెబోయిన బుచ్చయ్యకు కేటాయించాలని ఐదు మండలాల పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బుచ్చయ్య 20 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉంటూ..
తెలంగాణ ఆత్మగౌరవం, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు అని ప్రశ్నించారు.
హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు.
ఫలించని ఈటల బుజ్జగింపులు.. కాంగ్రెస్లోకి చంద్రశేఖర్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో విజయం సాధించిన ఊపులో.. తెలంగాణలోనూ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది.
రేవంత్ రెడ్డి కూడా కొడంగల్పై ఫోకస్ పెంచారు. ఈసారి.. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఇక.. బీజేపీకి కొడంగల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది.
తెలంగాణలో వైఎస్ఆర్టిపి పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పై మాటల తూటాలలో విరుచుకు పడ్డ వైఎస్ షర్మిల పార్టీ ప్రస్థానం ఇక ముగియనుంది. కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేయనున్నారనే వార్తలకు ఇక తెరపడనుంది.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఒకట్రెండు రోజుల్లో విలీన ప్రక్రియపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
కొందరు సీనియర్లు ఇక చాల్లే అనుకుంటూ రాజకీయాల నుంచి వైదొలగాలని చూస్తున్నారనే ప్రచారం హాట్టాపిక్గా మారింది. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. ఈ సారి తమ వారసులను తెరపైకి తెచ్చి.. వారిని భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు చాలా మంద�
కొద్దికాలంగా జగ్గారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జోరందుకుంది.