Home » telangana politics
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఒక సవాలు విసిరారు. తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణ చేసుంటే సిట్టింగులందరికీ సీట్లివ్వాలని, అలాగే కేసీఆర్ ఆయన నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ కాల్ తో రామగుండం అసమ్మతి నేతలు ఈరోజు ఉదయమే హైదరాబాద్ వెళ్లి కేటీఆర్ను కలిశారు. అంతకు ముందే వారితో కరీంగనర్ లో వారితో మంత్రి కొప్పు సమావేశం అయ్యారు
తెలంగాణ కాంగ్రెస్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్లో ఉత్తమ్ పాత్రకు ప్రాముఖ్యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ గురువారం ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఇతర పార్టీలకు చెందిన పలువురి నేతలతో మంత్రి కేటీఆర్ సరదా ముచ్చట్లు పెట్టారు.
ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది నేనే. గత ఎన్నికల్లో కేఎల్ఆర్కు టికెట్ ఇప్పించింది నేనే అంటూ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ముఖ్యమైన హామీలకు వేదిక కానున్న కొల్లాపూర్ను సెంటిమెంట్గా చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు తమకు గట్టి పట్టున్న పాలమూరు జిల్లా నుంచి..
ఇల్లుందు రాజకీయం వాడివేడిగా ఉండగా, ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొత్తవారే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారనే టాక్ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుండగా..
బీసీ నాయకులకు మాటమాత్రం చెప్పకుండా.. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే.. నేరుగా కృష్ణయ్యకు ఇంటికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.
నితిన్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ఆయనతో బీజేపీ పెద్దలు ఇదివరకే టచ్లో ఉన్నా కుటుంబ నేపథ్యంతో నితిన్ కాంగ్రెస్తోనే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
సర్వే ఫలితాల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారని తెలియడంతో అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది.