Home » telangana politics
యాదగిరిగుట్ట దేవస్థానం చరిత్రలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. గురువారం యాదాద్రి గుట్టపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా..
కారణం ఏదైనా బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం మాత్రం కామ్రేడ్స్ మధ్య భేదాభిప్రాయాలకు కారణమైంది.
మాకు అప్పు పుట్టడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా వ్యవహరిస్తే అప్పులు ఎలా వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను వివరిస్తూ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు.
తానొకటి అనుకుంటే ఇంకోటి అయిందని.. ఇలా ఇరుక్కుపోయానేంటని మదన పడుతున్నారట.
నిర్వాసితుల ఇళ్లపై బుల్డోజర్ వాలితే ఊరుకోమని.. ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తామని చెబుతూ భరోసా ఇస్తున్నారు. అయితే మూసీ ప్రక్షాళనపై పోరాటం కరక్టేనా అన్న డైలమాలో పడిందట బీఆర్ఎస్.
ఎంఐఎం విషయంలో ఫిరోజ్ ఖాన్ మొదటి నుంచి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ తీరు వల్లే అలా కామెంట్స్ చేశారని, అయినా అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు.
గులాబీ బాస్ సైలెంట్గా ఉండటంపై క్యాడర్ ఆందోళన చెందుతుందట.