Home » telangana politics
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు.
విద్యుత్ చార్జీలను పెంచితే.. జనం నుంచి వ్యతిరేకత రావడంతో పాటు పారిశ్రామికవర్గాల నుంచి కూడా ఆందోళనలు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట.
ఎన్ని ట్రిక్కులు ఫాలో అయినా.. అధిష్ఠానం ఇచ్చిన 50లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్.. నెలాఖరు వరకు కూడా చేరుకుంటామన్న నమ్మకం బీజేపీ వర్గాల్లో కనిపించడం లేదట.
కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. నాపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నేను ధృడమైన నిర్ణయం తీసుకున్నాను. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ..
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే అందరు IAS అధికారుల్లాగా స్మితా సబర్వాల్ ఆయనను కలవడానికి వెళ్లకపోవడం వల్లే ప్రాధాన్యం లేని పోస్ట్ దక్కిందన్న ప్రచారం ఉంది
గ్రూప్ -1 అభ్యర్థుల పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన కొద్ది సేపటికే సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లు కేటీఆర్ ను తిడుతున్నారు. ఇంకా కేటీఆర్ కు అహంకారం పోలేదని.
రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పారు.
మూసీని మేము మురికి కూపంగా మార్చలేదు. మూసీని మురికి కూపంగా చేసిందే కాంగ్రెస్, టీడీపీ.