Home » telangana politics
ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదు. బీఆర్ఎస్ వాళ్లు కావాలని చేసుకుంటున్న ప్రచారం.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సొంతగూటికి తిరిగి వచ్చారు.
తన మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించగలుగుతున్న ప్రొఫెసర్ కోదండరాం... ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నారంటున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తన దగ్గర రూ.10వేలు, రూ.20వేలు తీసుకునేవాడని, ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు.
18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు. కాంగ్రెస్ పని అయిపోయిందా? వరుసగా మూడోసారి కాంగ్రెస్ ఓడింది. రెండు సార్లు మా చేతిలో ఓడిపోయారు. మీ పని అయిపోయిందా?
బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు.
విద్యుత్ పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది.
పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదు, మీ కుటుంబానికే కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలను కప్పి పుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి. నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది.