Home » telangana raithu bandhu
రైతుల సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రైతు బంధు పథకం. ఏటేటా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యతో పాటు నిధులు కూడా ఆలస్యం కాకుండా అందజేస్తుంది ప్రభుత్వం
కలెక్టర్లతో సమావేశంలో CM నిర్ణయం
దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎకరాల లెక్కన రైతులకు ఆర్ధిక చేయూతనిస్తూ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా చాలా రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు అమలవుతున్నా.. ఎన్ని ఎకరాలున్న రైతైనా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించడం మాత�