Home » Telangana tunnel collapse
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి 13 రోజులు అయింది. చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను గుర్తించడానికి అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి దాదాపు రెండు వారాలు అవుతున్న విషయం తెలిసిందే.