Home » Telangana Weather
ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.
రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద�
రాష్ట్రంలో గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. నైరుతి దిశగా ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడిచింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి
ఆదివారం వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి విస్తరణతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజుల్లో వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు అందిన వివరాల ప్రకారం.. నైరుతి ఋతుపవనముల స్థితి ఆగమనాన్ని ఇలా లెక్కించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా బుధవారం వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది...దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వడగాలులు వ్యాపించాయని, అనేక ప్రదేశాల్లో 45 డిగ్రీల మార్కును దాటిందన్నారు...
రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు రోజుల కింద...
ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల్లోపే...