Telangana Weather

    Weather Report: అలెర్ట్.. రేపు ఏర్పడనున్న మరో అల్పపీడనం!

    May 21, 2021 / 08:26 AM IST

    అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను బీభ‌త్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావంతో కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్​లలో కుండపోత వానలు కురిశాయి. మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీన

    Cyclone Tauktae: అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలంగాణకు అలెర్ట్!

    May 14, 2021 / 11:17 AM IST

    అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అంతేకాదు ఇది ఈ నెల 16 నాటికి తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

    శివ..శివ..చలి పారిపోయిందా : జనవరిలోనే ఎండలు

    January 29, 2020 / 03:18 AM IST

    ముందే ఎండకాలం వచ్చేసిందా ? అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే జనవరిలో మాసంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో పగలు వేళ ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. శివరాత్రి జాగారంతో శివ..శివ అంటూ వెళ్లిపోవాల్సిన..చలి ముందే పారిపోయినట్లుంది. రాష్ట్రంల�

    మహా తుఫాన్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

    November 6, 2019 / 12:39 AM IST

    బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం 2019, 05వ తేదీ మంగళవారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 06వ తేదీ బుధవారానికి తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్లే అవక�

    నేడూ, రేపు ఎండలు : హైదరాబాద్‌లో 40.6 డిగ్రీలు

    April 26, 2019 / 12:41 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని రోజులుగా వర్షాలతో సేద తీరిన ప్రజలు ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజుకో ఒక డిగ్రీ చొప్పున అధికమౌతున�

    యాసంగి పంటపై సూర్యుడి ప్రతాపం

    April 13, 2019 / 02:21 AM IST

    సూర్యుడి ప్రతాపం..యాసంగి పైర్లపై పడింది. ఎండలకు తట్టుకోలేక పైర్లు నేలవాలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తాడికల్, జగిత్యాల జిల్లా సారం�

    తెలంగాణాలో విచిత్ర పరిస్థితి : పగలు ఎండ – సాయంత్రం వాన

    April 13, 2019 / 12:58 AM IST

    తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పగలు భానుడు భగభగమని మంటపుట్టిస్తుంటే..సాయంత్రం వాతావరణం చల్లబడి వానలు పడుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉపరితల ద్రోణి ప్రభావం�

    ఎండలు మండుతున్నాయి : జగిత్యాలలో @ 40.3 డిగ్రీలు

    March 16, 2019 / 12:54 AM IST

    రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. రెండు నుండి మూడు డిగ్రీల మేర గరిష్ట టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 15వ �

10TV Telugu News