Home » Telangana
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణకు రెయిన్ అలర్ట్
ఏపీ నుంచి మంత్రివర్గం రేసులో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి ఉన్నారు.
ప్రధాని మోదీతో పరిమిత సంఖ్యలో కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే..తెలంగాణ నుంచి కిషన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి క్యాబినెట్ కొలువుదీరితే మాత్రం..తెలంగాణ నుంచి ముగ్గురు ఓత్ తీసుకుంటారని తెలుస్తోంది.
తెలుగు ఎంపీలంతా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి...తమ జీవితాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కేంద్రమంత్రి పదవులపై తెలంగాణ బీజేపీ నేతల కసరత్తు
Graduates MLC bypoll: ఏకకాలంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
మొదట 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ చేపట్టారు. తర్వాత చెల్లుబాటు అయిన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేసే ప్రక్రియను
దశాబ్ది ఉత్సవాలకు రంగం సిద్ధం
ACB: బాధితుడి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఏసీబీ సోదాలు జరిపింది.