Home » Telangana
రంగురంగుల ముగ్గులు.. గొబ్బెమ్మలు.. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఏ ఇంట్లో చూసినా.. సకినాలు, గారెలు, అరిసల ఘమఘమలు వాడంతా వెదజల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ
తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. కోస్తాంధ్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. కోస్తాలోని అన్ని జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు దట్టంగా కుర�
హైదరాబాద్ : మీడియా ప్రతినిధులు ఇకమీదట అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్టు తిరగడానికి అవకాశంలేదు. లాబీ పాస్లుంటే లాబీల్లోనే ఉండాలి. మీడియా పాయింట్ పాస్లుంటే మీడియా పాయింట్ దగ్గరే ఉండాలి. గతంలో లాగా మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్చాట్ చేయడం ఇకపై క
హైదరాబాద్ : కోడి కొండెక్కింది. మటన్ మండిపోతోంది. పండగ వచ్చిందంటే చాలు…ముక్క లేనిది ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు కాస్తంత నిరాశే. సంక్రాంతి ఎఫెక్ట్ తో చికెన్, మటన్ లతో పాటు ఫిష్ లకు కూడా భారీ డిమాండ్ వచ్చేసింది. గత నాలుగు రోజుల్లోనే నాన్ వెజ
అంతన్నాడన్నాడింతన్నాడు..శ్రీవారి సన్నిధిలో అభిషేకం చేయిస్తానన్నాడు..సన్మానం చేయిస్తానన్నాడు...లక్షలు దోచేశాడు..తరువాత ఇంకేముంది..
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి నెలకొంది. ప్రజలంతా ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. చిన్న, పెద్ద భోగిమంటల చుట్టూరా చేరి ఆడి పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి ముందురోజు వచ్చే భోగిని ఘనంగా �
తెలుగు ప్రజలకు అతిపెద్ద పండగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే ఈ పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సం
తెలుగు రాష్ట్రాలను పొగమంచు పట్టుకుంది. దట్టమైన పొగమంచు ముంచెత్తుతోంది. సాయంత్రం నుంచి సూర్యోదయం వరకు దట్టంగా అలముకుంటోంది. ఇన్నాళ్లూ ఏజెన్సీ ప్రాంతాల్లోనే పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండేది. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు మైదాన ప్రాంత
సికింద్రాబాద్: తెలంగాణ టూరిజంశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న పతంగులు,స్వీట్ ఫెస్టివల్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈఉత్సవాలలో 20 దేశాల నుంచి 42 మంది అంతర్జాతీయ �
హైదరాబాద్: పల్లెల్లో పండగ సీజన్ మొదలైంది. డూడూ బసవన్నలు, హరిదాసులు ఊరూరూ తిరిగి సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలు కూడా పల్లెల్లో జోరందుకున్నాయి.