Home » telanganam cm kcr
ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయన్నారు.
పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. పోతిరెడ్డిపాడును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.