Home » telecommunications
కొవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశంలో 5జీ టెక్నాలజీ సర్వీసు మరికొన్ని నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ అన్నారు.
టెలికాం రంగంలో భారీ పెట్టుబడులకు వెనుకాడేది లేదని రిలయన్స్ జియో మరోసారి స్పష్టం చేసింది. దేశంలో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో తన మార్క్ చూపించింది. స్పెక్ట్రమ్ కోసం మొత్తం 77 వేల 814 కోట్ల రూపాయల బిడ్లు �
దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్డౌన్తో భారత ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితం కావడంతో అంతా ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ లో దాదాపు 308,000 టెరా బైట్స్ (TB) డేటాను వినియోగించినట్టు