Home » Telganana
కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా సోమవారం నుంచి బుధవారం వరకు మూడురోజులు పాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది
రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. పేపర్ -1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రైతుల పాలిట యముడు సీఎం కేసీఆర్ అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాసంగి ప్రారంభంలో వరి సాగుచేయొద్దని ..
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 50 రోజులకు చేరింది. బేషరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటామని జేఏసీ ప్రకటించి 3 రోజులవుతోంది. కానీ.. కార్మికుల భవితవ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్�