Home » Telia Bhola Fish
పశ్చిమబెంగాల్ లో దిఘా మత్స్యకారులకు కాసుల పంట పండింది. అత్యంత ఖరీదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలతో దిఘా మత్స్యకార సొసైటీకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.
పశ్చిమ బెంగాల్లోని సుందర్బాన్స్ నదుల్లో తెలియా భోళా అనే రకం 78.4కిలోల చేప కనిపించింది. 7 అడుగుల పొడవున్న చేప ఖరీదు దాదాపు రూ.36లక్షల వరకూ పలికింది. అనుకోకుండా వలలో పడి...