Home » Telugu states Students
సివిల్ సర్వీసెస్ కు 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ లో శ్రుతిశర్మ మొదటి ర్యాంక్, అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్లా మూడో ర్యాంక్ సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.