Home » Temple News
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Bhadradri : ప్రముఖ ఆలయాల్లో భద్రాద్రి దేవాలయం ఒకటి. ఇక్కడ శ్రీరామ నవమి నాడు నిర్వహించే..కళ్యాణానికి ప్రముఖ స్థానం ఉంటుంది. ఈ సందర్భంగా నిర్వహించే కళ్యాణాన్ని చూసేందుకు ఎక్కడి నుంచో భద్రాద్రికి చేరుకుంటుంటారు. అంతేగాకుండా..కళ్యాణం రోజు ఉపయోగించే త
షిర్డీ ఆలయం మూసివేస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని షిర్డీ సంస్థాన్ ఖండించింది. ఈ మేరకు 2020, జనవరి 18వ తేదీ శనివారం 10tvకి సమాచారం అందించారు. షిర్డీ సంస్థాన్ బోర్డు నుంచి అధికారికంగా ప్రకటించారు. నిత్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ �