Home » Temples
కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు వెళ్లాలంటేనే..వెను
క్రిష్టియన్ స్కూల్స్ పనితీరుపై కేంద్రమంత్రి గిరిజార్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్ స్కూళ్లలో చదివిన పిల్లలు డీఎం, ఎస్పీ, ఇంజినీర్లు అవుతున్నారని, వాళ్లు విదేశాలకు వెళ్లినపుడు గో మాంసాన్ని తింటున్నారని..ఈ స్కూల్స్ లో చదివినవ�
నేడు(డిసెంబర్ 26,2019) సూర్యగ్రహణం. దీంతో దేశవ్యాప్తంగా బుధవారం(డిసెంబర్ 25,2019) రాత్రే ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణలు, అభిషేకాలు, శుద్ధి చేశాకే ఆలయాలు తిరిగి తెరుస్తారు. దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పూజా కార్యక్రమాలు నిర్వహి�
తిరుమల శ్రీవారి ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ మహా ద్వారాలను డిసెంబరు 25, 26న కొన్ని గంటల సమయం వరకూ మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8గంటల 8నిమిషాల నుంచి 11గంటల 16నిమిషాల వరకూ సూర్య గ్రహణం ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణాని�
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. మంగళవారం(నవంబర్ 12,2019) కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భక్తులు
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని
కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేకంగా మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం పూజలు నిర్వహిం
తెలుగు రాష్ట్రాల్లో శరన్నవారాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోను..ఆలంపూర్ లో కొలువైన శక్తిపీఠం జోగులాంబ దేవస్థానంలోను శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా..శ
కశ్మీర్ లోయలో మూతపడ్డ స్కూళ్ల సంఖ్యను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూతపడిన స్కూళ్లను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. బెంగుళూరులో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడ
హర్యానాలోని రోహ్టక్ రైల్వే స్టేషన్కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చ