Home » Temples
tdp mistake : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి 16 నెలలు అయ్యింది. రాజకీయాల్లో వేడి కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ ప్రతి చిన్న విషయానికి రోడ్డున పడుతున్నాయి. మీది అవినీతి అంటే మీది అవినీతి అంటూ గత 16 నెలలుగా ఆరోపణలు గుప్పించుకు
ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. విగ్రహాలు విరిగితే నష్టమేంటి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి జీవో ఇ�
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం జగన్ కు లేఖ రాసినట్టు చెప్పారు. హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై ప్రభుత్వ�
సాధారణముగా పండుగలన్నీ జాతి మత పరంగా జరుపుకుంటుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత, విశిష్టత దానికే ఉంది. ఈ పండుగల సందర్భంగా ప్రతి ఇంట్లో వండే వంటల ద్వారా ఘుమఘుమలు వస్తుంటాయి. పండుగల ద్వారా వండే వంటల ద్వారా ఆరోగ్యం రహస్యం
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.
గుడికి వెళితే…తీర్థం, శఠారీ, ప్రసాదాలకు చెక్ పెట్టనున్నారా ? కేవలం..గుళ్లో ఉన్న దేవుడిని మాత్రమే దర్శించుకుని..ఏదైనా కోర్కెలు ఉంటే..తీర్చండి..స్వామి..అని మొక్కుకుని రావాల్సిందేనా ? ఇలాంటి పరిస్థితి త్వరలోనే చూస్తామా ? అంటే ఎస్ అనే సమాధానం వస్�
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోతే.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం సూచించిన సామాజిక దూర నిబంధనలకు విరుద్ధంగా ‘జై శ్రీ రామ్’ అంటూ నినాదాలు చేస్తూ.. పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో దేవాలయాల్ల�
కరోనా మహమ్మారిపై పోరాడదాం ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిస్తుంటే.. ఏదో వంకతో రోడ్డెక్కే ఆకతాయిలు లాక్ డౌన్ ను బ్రేక్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు భక్తి పేరిట ప్రజలు గుమిగూడటం మానడమే లేదు. ఢిల్లీలోని మర్కజ్ బిల్డింగ్ లో జమాత్ పేరిట పెద్ద సంఖ్యల
శ్రీరామనవమి వచ్చేసింది. కానీ ఎప్పటిలాగా ఉండాల్సిన సందడి లేదు. ఎక్కడ చూసినా కనిపించే చలువ పందిళ్లు కనిపించడం లేదు. ఊర్లో రామాలయం లేదు. చివరకు ఇంటినే దేవాలయం మార్చేస్తున్నారు. పురోహితులు రాకుండానే…ఇంట్లోనే పూజలు చేస్తున్నారు. ఎందుకంటే..కరో�