Home » Temples
వీఐపీల ప్రొటోకాల్ నెపంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని మంత్రి చెప్పారు. వేసవిలో ఇబ్బందులు కలగకుండా..
దేవాలయాల పరిరక్షణ మాకు అత్యంత ముఖ్యం అన్నారు. అన్ని ఆలయాల్లో భద్రత పటిష్టం చేస్తామన్నారు. ఆలయాల భూములు..(Kottu Satyanarayana)
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విష్ణుమూర్తి అవతారంలో ఉన్న శ్రీనివాసుడి సుందర రూపాన్ని చూసి భక్తులు పులకించారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాగణం మార్మోగింది. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని అర్చకులు అలంకరించారు.
ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఏ సీఎం కూడా దేవాదాయ శాఖపై కనీసం..
రాష్ట్ర ధార్మిక పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో డ్రెస్ కోడ్ తీసుకురావాలని నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.
ఓ గ్రామంలో దళితులు మొదటిసారిగా దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ ఆనందంతో వారుకన్నీరు పెట్టుకున్నారు.ఇన్నాళ్టికి మేం భగవంతుడిని చూశాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకుల జీతాలను 20 శాతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిరాగానే..సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు సీఎం స్టాలిన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనేందుకు ఒక్కొక్కటిగా అమలు చేసుకంటూ..తనదైన మార్క్ ను
Tamil nadu elephants picnic : గజరాజులు..రాజసం ఉట్టి పడే ఏనుగుల్ని చూస్తే ఎంత ఆనందమో..అటువంటి గజరాజులు చక్కగా పిక్నిక్ కు వెళ్లాయి. నదీ తీరంలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులన్నీ కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నా�