Temples

    500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం

    February 4, 2021 / 03:59 PM IST

    cm jagan to construct 500 temples: రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో ఆలయాల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. అందరికీ వెంకన్నన�

    ఉద్రిక్తతలకు దారి తీసిన టీడీపీ ధర్మ పరిరక్షణయాత్ర

    January 22, 2021 / 09:08 AM IST

    TDP Dharma Parirakshanayatra : ఏపీలో విగ్రహాల ధ్వంసం రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధర్మ పరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చింది. టీడీపీ నేతల యాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో ఉద్రిక్తత నెలకొ�

    ఆలయాల పేరుతో బీజేపీ డ్రామాలు

    January 20, 2021 / 06:38 PM IST

    MLA Vasupalli Ganesh Kumar angry with the BJP : విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో మరింత విస్తరించేందుకే ఏపీలో ఆలయాల పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతోందని గణేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం (జనవరి 20, 2021) ఆయన మీడియాతో

    విగ్రహాల ధ్వంసం రాజకీయం : డీజీపీపై నారా లోకేష్ ఫైర్

    January 16, 2021 / 07:04 AM IST

    Nara Lokesh slams AP DGP : ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనలకు సంబంధించి టీడీపీ, బీజేపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు గర్తించామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. ఇప్పటి వరకు మొత్తం 21 మంది టీడీపీ, బీజేపీ కార్యకర్తలను గుర్తించామని తెలిపారాయన. వీరిలో 13 మంద

    బాబు కూల్చిన గుళ్ళు పునర్నిర్మాణం – సీఎం జగన్ శంకుస్ధాపన

    January 8, 2021 / 10:37 AM IST

    CM YS Jagan lay stone temples demolished during tdp rule in vijayawada :  చంద్రబాబు నాయుడు  ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చేసిన ఆలయాలను తిరిగి నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 8, శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలోని సీతమ్మవారి పాద�

    గుళ్ల విధ్వంస రగడకు జగన్ ప్రభుత్వం కౌంటర్ : కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రెడీ

    January 6, 2021 / 05:37 PM IST

    the temples demolished during the Pushkars will be rebuilt : ఏపీలో గుళ్ల విధ్వంసం రగడకు జగన్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రెడీ అవుతోంది. పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రూ.70 కోట్లతో �

    దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం?: సీఎం జగన్

    January 4, 2021 / 12:00 PM IST

    Jagan Key Comments:రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు వస్తు�

    తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి, తిరుమలకు పలువురు ప్రముఖులు

    December 25, 2020 / 02:20 PM IST

    Vaikuntha Ekadashi In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ మొదలైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. చలిని సైతం లెక్క చేయకుండా ఆలయాలకు తరలివచ్చారు భక్తులు. ఉత్తర ద్వార దర్శనం కోస

    సోమవారం నుంచి మహారాష్ట్రలో ప్రార్థనా మందిరాలు రీఓపెన్

    November 14, 2020 / 04:03 PM IST

    Temples, Other Places Of Worship To Reopen In Maharashtra మహారాష్ట్రలో సోమవారం(నవంబర్-16,2020)నుంచి ఆలయాలు మరియు ఇతర ప్రార్థనా మందిరాలను తిరిగి ప్రారంభించనున్నట్లు మహావికాస్ అఘాడి ప్రభుత్వం తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆలయాలు లేదా ప్రార్థనామందిరాల్లో అనుసంచరించాల్సిన కరోనావైరస�

    ఆలయాలు తెరవాలని బీజేపీ నిరసనలు..గవర్నర్ కు ఉద్ధవ్ గట్టి కౌంటర్

    October 13, 2020 / 03:58 PM IST

    Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మ‌హారాష్ట్ర‌లో ఆల‌యాలు తెర‌వాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేత‌లు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. సాయిబాబ ఆల‌యాన

10TV Telugu News