Home » Temples
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి దర్శనార్ధం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. ఆ సమయంలో ఆనీటిలో శ్రీమహా విష్ణువు వ్యాపించి ఉంటాడు కాబట్టి కార్తీకస్నానం చేసినవారికి పుణ్యం ప్రాప్తిస్తుంది.
దీపం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంశ. చిరు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దణం పెట్టుకుంటే చాలు అనుగ్రహించి వరాలు ఇచ్చే చల్లని తల్లి లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి అంశగా పూజించే దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని క�
సర్వం శక్తిమయం సిరీస్ ప్రెస్ మీట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వచ్చారు. ఈ సిరీస్ హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్తుంది. ఇలాంటివి ఇంకా రావాలి అని చెప్తూ హిందూ ధర్మం, ఇటీవల పలువురు చేస్తున్న కామెంట్స్ పై వ్యాఖ్యలు చేశారు.
ఇకపై శరీరంపై నిండుగా దుస్తులు ధరించిన వారికే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి ప్రవేశం ఉంటుందట. ముఖ్యంగా మహిళలు 80% తమ శరీరాన్ని కప్పి ఉంచాలని అక్కడి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
దొంగల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు ఏమీ లేక దొంగతనాలకు పాల్పడితే.. చూడటానికి బాగానే ఉన్నా కొందరు దొంగలుగా మారుతుంటారు. ఓ చెప్పుల దొంగను చూస్తే ఆశ్చర్యపోతారు.
త్వరలో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి..విద్యార్ధులు పొద్దు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే దేవాలయాలను,మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది.
కర్ణాటకలోని ఆలయాల్లో ఇక నుంచి సలాం ఆరతి ఉండదు. 300 ఏళ్ల క్రితం నాటి టిప్పు సుల్తాన్ పాలన ఆదేశాలను ప్రస్తుత ప్రభుత్వం మార్చివేసింది. ఈ మేరకు సలాం ఆరతి పేరును సంధ్యా ఆరతిగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. హిందూత్వ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు
రాష్ట్రంలోని గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పన�
‘గతంలో దేవాలయాలే ఇప్పుడు మసీదులు మారాయి’ అంటూ యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్.. తాఖీర్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు.