Home » Tension at boarders
కరోనా వేళ రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ప్రాణాలను బలితీసుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రజలను నిలిపివేస్తున్నారు.