Home » Tension in AP
ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా.. టీడీపీ నేతలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు.