Home » Terrorist attack on jawans
మణిపూర్లో జవాన్లపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి చెందారు. చూరచాంద్పూర్ జిల్లా బెహియాంగ్ వద్ద జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు.